భార్యాభర్తలను వరించిన అదృష్టం.. వైన్స్ లక్కీ డ్రా లో రెండు షాపులను గెలుపొందిన దంపతులు..

Warangal Bureau
1 Min Read

భార్యాభర్తలను వరించిన అదృష్టం

  • వైన్స్ లక్కీ డ్రా లో రెండు షాపులను గెలుపొందిన దంపతులు

వరంగల్, అక్టోబర్ 27(ప్రజాజ్యోతి):

వరంగల్ రూరల్ నూతన మద్యం పాలసీ 2025- 27 సం.లకు లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు కార్యక్రమము నగరంలోని ఉర్సు గుట్ట వద్ద గల నాని గార్డెన్లో సోమవారం జరిగింది. ఈ లాటరీలో నర్సంపేట కు చెందిన గంప రాజేశ్వర్ గౌడ్ మరియు అతని సతీమణి గంప సాంబలక్ష్మిలను అదృశ్యం వరించింది. మెంబర్స్ ఉన్నారు షాప్ నెంబర్ 5 మరియు 38 నర్సంపేట పరిధి షాపులను గెలుపొందారు. ఈ సందర్భంగా తమకు లక్కి డ్రా లో మద్యం షాపులు రావడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *