నేను చనిపోతున్న.. ఓ పత్రిక రిపోర్టర్ ఆవేదన..?

Kamareddy
1 Min Read

నేను చనిపోతున్న…?

ఓ పత్రిక ప్రముఖ రిపోర్టర్ ఆవేదన..?
నా చావుకు కారణం ఇదే..?
సోషల్ మీడియా లో ఓ రిపోర్టర్ చనిపోతాను..?
వీడియో వైరల్ అవుతుంది….!

కామారెడ్డి ప్రతినిధి ప్రజా జ్యోతి (జూన్ 29)

కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ ఆర్సీ ఇన్ చార్జీ ఆంధ్ర జ్యోతి రిపోర్టర్ రమణ బాధతో తీసిన వీడియో హల్ చల్ చేస్తుంది.ఆ వీడియో లోని మాటలు ఇవే..! ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి లో లంచ అవతారాలు, డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తాం? లేకుంటే వేరే వాళ్ళని పెట్టి ఇబ్బందులకు గురిచేస్తాం అని లంచాలు తీసుకుంటూ రిపోర్టర్లను వేధిస్తున్నారు. ఆ ముగ్గురు నిజామాబాద్ యూనిట్ ఆఫీస్ లో పనిచేస్తున్న బ్యూరో ఇంచార్జ్,ఎడిషన్ ఇంచార్జ్, ముఖ్యంగా కామారెడ్డి జిల్లా స్టాపర్ ప్రశాంత్…? బ్యూరో ఇంచార్జ్ సంపత్..? వీళ్ళు ఇద్దరు, రిపోర్టర్ల వద్ద డబ్బులు వసూళ్లకు పాల్పడుతూన్నారు. రిపోర్టర్లను వేధిస్తున్నారు. నన్ను నెల రోజులుగా డబ్బులు కోసం వేదిస్తున్నారు.డబ్బులు ఇవ్వనందుకు నన్ను రిపోర్టర్ గా తొలగించారు. సో.. నేను చనిపోతున్న..?విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నీ రిపోర్టర్ ఆవేదనతో వ్యక్తం చేశాడు.లేకుంటే రేపటి వరకు నేను ఈ ఇద్దరి బాధలతో ఆత్మహత్య చేసుకుంటా..! నా చావుకు ఈ ఇద్దరే కారకులు అని ప్రజలలో ఈ యొక్క మాటలు వీడియో హల్చల్, చెక్కర్లు కొడుతోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *