ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్..

V. Sai Krishna Reddy
0 Min Read

ఢిల్లీ..

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్..

జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..

తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము..

ఫిబ్రవరి 1న కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్..

ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్న సమావేశాలు..

మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *