బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

Kamareddy
0 Min Read

కామారెడ్డి రూరల్ ఆగస్టు 18 ప్రజాజ్యోతి

కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామంలో మూడు రోజుల క్రితం మచ్చ సాయిలు అనారోగ్యం తో చనిపోయారు ఈ రోజు గ్రామ ప్రజలు చందాలు వేసి వారి కుటుంబ నికి ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల రూపాయలు . 50 కిలోల బియ్యం వారి కుటుంబ నికి ఈ రోజు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *