చైతన్య శ్రీ ని సన్మానించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

Medak Staff Reporter
0 Min Read

సిద్దిపేట ప్రజాజ్యోతి :జాతీయ స్థాయి అండర్ 17 ఫుట్బాల్ టీం ప్రాబబుల్స్ కు ఎంపిక అయిన సిద్దిపేట ఫుట్బాల్ క్లబ్ క్రీడాకారిణి చైతన్య శ్రీ ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా జాతియ మహిళా ఫుట్బాల్ టీం లొ ఎంపికయి సిద్దిపేట పేరు నిలబెట్టాలన్నారు. ఈ సందర్బంగా అల్ ది బెస్ట్ చెప్పారు. కార్యక్రమం లొ సిద్దిపేట ఫుట్బాల్ కోచ్ అక్బర్ నవాబ్,సిద్దిపేట ఫుట్బాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సాజిద్, చైతన్య శ్రీ ఫాదర్ రాము తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *