విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కి గురైన లైన్మెన్..

Warangal Bureau
0 Min Read

వరంగల్ / పర్వతగిరి ::

వరంగల్ పర్వతగిరి మండలపరిధిలో జమాల్ పురం గ్రామంలో లైన్ మెన్ భదవత్ బాలు విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదశాత్తు కరెంట్ సరఫరా కావడంతో షాక్ గురై తీవ్ర గాయాలు కాగా వెంటనే 108 వాహనంలో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *