By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Wednesday, Aug 6, 2025
  • మమ్మల్ని సంప్రదించండి
  • రిపోర్టర్ లాగిన్
Praja Jyothi News
  • ఇ-పేపర్
  • ప్రత్యక్ష వార్తలు
  • మమ్మల్ని సంప్రదించండి
  • Home
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • ఆసిఫాబాద్
    • కరీంనగర్
    • కామారెడ్డి
    • కొత్తగూడెం
    • ఖమ్మం
    • గద్వాల్
    • జగిత్యాల
    • జనగామ
    • నల్గొండ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • నిజామాబాద్
    • భువనగిరి
    • భూపాలపల్లి
    • మహబూబాబాద్
    • మహబూబ్ నగర్
    • మెదక్
    • మేడ్చల్
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • రాజన్న
    • సూర్యాపేట
    • హన్మకొండ
    • వికారాబాద్
    • వరంగల్
    • హైదరాబాద్
  • ఆంధ్ర ప్రదేశ్
    • అనకాపల్లి
    • అనంతపురం
    • ఏలూరు
    • ఒంగోలు
    • కడప
    • కాకినాడ
    • గుంటూరు
    • చిత్తూరు
    • తిరుపతి
    • నెల్లూరు
    • బాపట్ల
    • మచిలీపట్నం
    • విజయనగరం
    • విజయవాడ
    • విశాఖపట్నం
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
బ్రేకింగ్ న్యూస్
తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ నేడు ఏపీ క్యాబినెట్ భేటీ .. కీలక అంశాలపై చర్చ తెలంగాణకు భారీ వర్ష సూచన ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు మరో వ్యక్తి బలి ఉత్తరాఖండ్ వరదల్లో 10 మంది సైనికుల గల్లంతు చైనాకు ఒక న్యాయం, భారత్‌కు ఒక న్యాయమా?: ట్రంప్‌ను నిలదీసిన నిక్కీ హేలీ సోదరుడి మంత్రి పదవి ఆశలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు బహదూర్‌పల్లిలో ప్లాట్ల వేలం... రూ.100 కోట్ల ఆదాయం ఏపీకే ఫ్రాడ్.. ఒక్క క్లిక్‌తో డబ్బు మాయం.. కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ హెచ్చరిక! మార్కెట్లపై డబుల్ ఎఫెక్ట్... భారీగా నష్టపోయిన సెన్సెక్స్, నిఫ్టీ
Font ResizerAa
Praja Jyothi NewsPraja Jyothi News
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్ర ప్రదేశ్
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
Search
  • Home
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • ఆసిఫాబాద్
    • కరీంనగర్
    • కామారెడ్డి
    • కొత్తగూడెం
    • ఖమ్మం
    • గద్వాల్
    • జగిత్యాల
    • జనగామ
    • నల్గొండ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • నిజామాబాద్
    • భువనగిరి
    • భూపాలపల్లి
    • మహబూబాబాద్
    • మహబూబ్ నగర్
    • మెదక్
    • మేడ్చల్
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • రాజన్న
    • సూర్యాపేట
    • హన్మకొండ
    • వికారాబాద్
    • వరంగల్
    • హైదరాబాద్
  • ఆంధ్ర ప్రదేశ్
    • అనకాపల్లి
    • అనంతపురం
    • ఏలూరు
    • ఒంగోలు
    • కడప
    • కాకినాడ
    • గుంటూరు
    • చిత్తూరు
    • తిరుపతి
    • నెల్లూరు
    • బాపట్ల
    • మచిలీపట్నం
    • విజయనగరం
    • విజయవాడ
    • విశాఖపట్నం
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
Follow US
Praja Jyothi News © 2025 - All Rights Reserved.
Design & Developed By SMC Web Solution
E-Paper Live TV
Praja Jyothi News > తెలంగాణ > మహబూబ్ నగర్ > భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్

భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు కలెక్టర్ విజయేందిర బోయి

Last updated: June 16, 2025 1:19 pm
Sunder Chary Staff Reporter
By Sunder Chary Staff Reporter
2 months ago
Share
1 Min Read
SHARE

భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి కోరారు   రెవెన్యూ సదస్సుల లో భాగంగా సోమవారం ఆమె జడ్చర్ల మండలం, పోలేపల్లిగ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు.  జిల్లా కలెక్టర్ రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ వారికున్న భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా భూ సమస్యలు ఉన్నట్లయితే రైతులు రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని కోరారు .భూ సమస్యల పరిష్కారంలో భాగంగా చట్టప్రకారం వెసులుబాటు ఉంటే రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు .రెవెన్యూ సదస్సులో భూములకు సంబంధించి అన్ని రకాల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, అందువల్ల వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమం లో తహశీల్దార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 

 

 

Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Threads Copy Link
What do you think?
Love0
Sad0
Happy0
Sleepy0
Angry0
Dead0
Wink0
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Reporter Login

కనెక్ట్ అయి ఉండండి

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
33°C
Hyderabad
overcast clouds
33° _ 33°
52%
3 km/h
Wed
33 °C
Thu
32 °C
Fri
26 °C
Sat
23 °C
Sun
28 °C

ప్రముఖ వార్తలు

దేశం

తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

MLA సంజయ్ కుమార్‌కు పాడి కౌశిక్ రెడ్డి సవాల్

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

TG: మంత్రుల ఎదుటే తోసుకున్న ఎమ్మెల్యేలు.. కలెక్టరేట్‌లో యుద్ధ వాతావరణం

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

చేతిపై క్రేజీ పచ్చబొట్టు వేయించుకున్న ‘హనుమాన్’ డైరెక్టర్

RELATED NEWS

జూన్ 16 నుండి జులై 31 వరకు అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమం ▪️అతిసార వ్యాధి, నివారణ చికిత్స కరపత్రం ఆవిష్కరించిన కలెక్టర్

By Sunder Chary Staff Reporter
2 months ago

జర్నలిస్టుల జోలికి పోయినోళ్ళు ఎవరు బాగుపడినట్లు చరిత్రలో లేదు – ప్రశ్నించే గొంతుకలపై మీ ప్రతాపమా..!! – ఇచ్చిన ఇండ్లు లాక్కోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలననా..! – పాలన రెండేళ్లయిన లక్ష ఇండ్లు ఎక్కడ ..? – జర్నలిస్ట్ దీక్షలకు సంపూర్ణ మద్దతు : మాజీ మంత్రి విరసనోల్ల శ్రీనివాస్ గౌడ్

By Sunder Chary Staff Reporter
1 month ago

జిల్లా కలెక్టర్ తో చర్చలు విఫలం జర్నలిస్టుల రిలే దీక్షలు కొనసాగింపు – జిల్లా కలెక్టర్ తో చర్చలు విఫలం – చేతులెత్తేసిన అధికార కాంగ్రెస్ మధ్యవర్తులు

By Sunder Chary Staff Reporter
1 month ago

నిద్రిస్తున్న యువకుడి పరుపులోకి దూరిన కొండచిలువ

By V. Sai Krishna Reddy
2 weeks ago
Ad image

మీకు ఇష్టమైన “ప్రజాజ్యోతి తెలుగు దినపత్రిక” హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నారు. ఈ ఛానెల్ మీ మధ్య ఉండటానికి ఇష్టపడుతుంది. రాజకీయాలతో సహా దేశంలోని ప్రధాన సమస్యలను ప్రశ్నించడమే మా గుర్తింపు.

1 3 9 3 7 3
Users Today : 31
Total Users : 139373
Views Today : 73
Total views : 342142
Who's Online : 0
Follow US
Praja Jyothi News © 2025 - All Rights Reserved || Design & Developed By SMC Web Solution
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?