భూ సమస్యల పరిష్కార దరఖాస్తుల స్వీకరణ
* రెవెన్యూ ఇన్స్పెక్టర్ బి.రవికాంత్
రామారెడ్డి జూన్ 5 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని గిద్ద గ్రామంలో ఏర్పాటుచేసిన భూ సమస్యల పరిష్కార వేదిక గ్రామపంచాయతీ ఆవరణలో సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సదస్సుకు ఇన్చార్జిగా ఆర్ఐ రవికాంత్, రైతుల ద్వారా వారి సమస్యలు తెలుసుకుని గిద్ద గ్రామంలో సుమారు 63 దరఖాస్తు ఫారాలు స్వీకరించినట్లు తెలిపారు.