నీటి కష్టాలు తీర్చాలని మున్సిపల్ కమిషనర్ కోరిన కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు
కామారెడ్డి టౌన్ ప్రజా జ్యోతి న్యూస్ మే 23
కామారెడ్డి 19వ వార్డులో పలు కాలనీలో నూతనంగా గోదావరి జలాల కొరకు పైపులైన్లు వేయటం కొరకు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగినది 19వ వార్డులో ఆదర్శనగర్ కాలనీ రాజీవ్ నగర్ మరియు సైలని బాబా గుమస్తా కాలనీలో నీటి సమస్య చాలా ఇబ్బందికరంగా ఉన్నందున పై కాలనీలో గోదావరి జిల్లా పైప్ లైన్లు లేనందున మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకొని పైపులైన్లు వేయించి నీటి కష్టాలు తీర్చాలని గోదావరి జలాలను మిషన్ భగీరథ పథకం కింద పైప్ లైన్ ల కొరకు సర్వే చేయించి అతి తొందరగా పనులు చేపట్టగలరని మున్సిపల్ కమిషనర్ కు కామారెడ్డి అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు తో మున్సిపల్ అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది