రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి

V. Sai Krishna Reddy
0 Min Read

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని, దేవి దేవతల కరుణాకటాక్షాలు అందరి జీవితాల్లో ఆనందాలు నింపాలని ఒక సందేశంలో ఆకాంక్షించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *