హనుమకొండ ::
- హనుమకొండ నయీం నగర్ లోని తేజస్వి స్కూల్ లో దారుణం
- పదో తరగతి చదువుతున్న జయంత్ వర్ధన్(15) అనుమానాస్పద మృతి
- రోజులాగే ఉదయం స్కూల్ కి వెళ్ళిన జయంత్ వర్ధన్
- మధ్యాహ్నం అకస్మాత్తుగా మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన స్కూల్ యాజమాన్యం
- బాలుడి ముక్కు నుంచి రక్తం ఆనవాళ్లు ఉన్నాయంటున్న తల్లిదండ్రులు
- ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
- పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…