ఒక వైపు రోగుల వ్యధ. మరొక వైపు మురికి కాలువలో వృధా.

Nalgonda Bureau
1 Min Read

హుజూర్ నగర్ పెద్ద ఆస్పత్రిలో రోగుల దాహార్తి తీర్చాల్సిన నీళ్లు అధికారుల నిర్లక్ష్యంతో మురికి కాలువలలో వృధా అవుతున్న దృశం ఏరియా ఆసుపత్రి పక్క సందులో చోటుచేసుకున్నది.సోమవారం పట్టణం లోని ఏరియా ఆసుపత్రి పక్క సందులో ఉన్న మిషన్ భగీరథ పైపు లైన్ గత కొన్ని నెలలుగా పగిలి నిరు వృధా అవుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు.ప్రభుత్వాలు ప్రజలకు సురక్షిత మంచి నీరు అందించాల్ని మిషన్ భగీరథ నీటి పథకం ప్రారంభించిన పథకం మాత్రం అధికారుల పరిపాలన నిర్లక్ష్యంతో నిర్వీర్యం అవుతున్నాదని పట్టణ ప్రజలు వాపోతున్నారు.వెంటనే మిషన్ భగీరథ అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయాలని స్థానిక ప్రజలు కోరుచున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *