జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50% రాయితీ.

Kamareddy
0 Min Read

కామారెడ్డి ప్రతినిధి జూన్ 8 (ప్రజా జ్యోతి)

కామారెడ్డి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు 2025-26 విద్యా సంవత్సరానికి ఫీజులో 50% రాయితీ కల్పిస్తూ డీఈవో రాజు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-IJU) కామారెడ్డి యూనిట్ జూన్ 2న కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను విజ్ఞప్తి చేసింది. స్పందించిన కలెక్టర్ ఫీజు రాయితీకి ఆమోదం తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *