Kcr అమెరికా వెళ్లడానికి సిద్ధం అవుతున్నాడు.పేరుకు మాత్రం మనవడు హిమాన్ష్ కోసం అని చెపుతున్నా చాలా పెద్ద వ్యూహం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.మొన్న వరంగల్ మీటింగ్ కోసం ఎలీ కాఫ్టర్ కూడా ఎక్కలేని స్థితి లో ఉన్న kcr ను జనం చూశారు..ఇప్పుడు అమెరికా వరకు ఎలా వెళతాడు…?నిజానికి kcr అమెరికా వెళ్లడానికి ప్రధాన కారణం మాత్రం ప్రభాకర్ రావు ను కలిసి నచ్చచెప్పడానికే..ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన సూత్రధారి ఇప్పుడు అతడికి రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడం .పాస్పోర్ట్ రద్దు చేయడం తో తప్పనిసరిగా ఇండియా కు రావలసిన పరిస్థితి…ప్రభాకర్ రావు రానంతవరకు kcr సేఫ్ గా ఉంటాడు.ఇన్ని నెలలుగా ఎన్నిసార్లు నోటీస్ లు పంపినా ప్రభాకర్ రావు పలు డిమాండ్స్ తో కోర్టు కు సమాధానాలు చెపుతూ వస్తున్నాడు…మొదట అరెస్ట్ చేయవద్దు అని అడిగాడు,తరువాత తనకు బెయిలు కావాలని వేసిన పిటీషన్ కోర్టు కొట్టి వేసింది.. కేసు ఇప్పుడు సీబీఐ చేతుల్లోకి వెళ్ళడం తో కేంద్రం కేసు విషయం లో స్పీడ్ పెంచింది… పోన్ ట్యాపింగ్ రెండు రాష్ట్రాల సమస్య కావడం ఏపీ లో చంద్రబాబు కేంద్రం లో మోడీ గారికి దగ్గరగా ఉండటం..kcr అటు మోడీ గారికి..ఇటు బాబుగారి శత్రువుగా ఉండటం తో ఒకవైపు చంద్రబాబు గారు మరో వైపు రేవంత్ రెడ్డి గారు ఈ కేసుపై సీరియస్ గా దృష్టి పెట్టారు..kcr మౌనంగా ఉంటే ..ప్రభాకర్ రావు హైదరాబాద్ కు వస్తె kcr చాప్టర్ క్లోజ్ అవుతుంది.ఫోన్ ట్యాపింగ్ అనేది దేశద్రోహం కేసు..kcr జీవిత కాలం కటకటాలలో ఉండక తప్పదు.kcr జైలుకు వెళితే సింపతీ కాదు పార్టీ జండా పీకాల్సి ఉంటుంది..ktr రాజకీయ భవిషత్ సమాధి అవుతుంది. వీటికి పరిష్కారం kcr అమెరికా కు వెళ్ళి ప్రభాకర్ రావు ను మానసికం గా సిద్ధం చేయడం.. లేని పక్షం లో శాశ్వతం గా అమెరికా లో మనవడి దగ్గర ఉండి పోవాడమే..12 కోట్లు పెడితే అమెరికా గ్రీన్ కార్డు ఇవ్వడానికి సిద్ధం గా ఉంది…వేలకోట్లు దోచిన kcr కు 12 కోట్లు లెక్క కాదుకదా…అమెరికా నుండి kcr రప్పించడం ఫోన్ ట్యాపింగ్ దోషులను శిక్షించడం అంత తేలికైన పని కాదు..చoద్రబాబు గారు..రేవంత్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ తో ఎక్కువగా నష్టపోయారు…అవమానాలు..అధికారం కోల్పోయారు.ఒకానొక సమయం లో రాజకీయ సమాధి జరిగే విధంగా kcr ఫోన్ ట్యాపింగ్ ను వాడుకున్నాడు…ఒకవేళ kcr కు శిక్ష పడితే జగన్ కూడు పోన్ ట్యాపింగ్ లో భాగస్వామిగా నిర్ధారణ అవుతుంది…ఇద్దరు మిత్రుల కు జైల్లో చిప్ప కూడు తినిపించాలి అనుకొంటే రేవంత్ రెడ్డి గారు kcr అమెరికా పర్యటన మీద సమీక్ష చేసి నిఘా పెట్టాలి…రాజకీయం గా చక్రం తిప్పాలి.