పింఛన్లు పంపిణీ చేసిన వార్డు కౌన్సిలర్

Submitted by VadlaVijayKumarChari on Wed, 28/09/2022 - 13:29
Ward Councilor who disbursed pensions

కొడంగల్  సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి)...//.. కొడంగల్ పట్టణ కేంద్రంలో బుధవారం రోజు కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకు రెండో వార్డ్ కౌన్సిలర్ మధుసూదన్ కొత్తవి పాతవి పెన్షన్లు పంపించేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుపేదలకు ఎన్నో మంచి పథకాలు తీసుకువచ్చి వారి కుటుంబాలను ఆదుకుంటున్నారని ఈ సందర్భంగా ఎన్నన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు