మహాదేవపూర్,సెప్టెంబర్ 22 ప్రజాజ్యోతి../../ విఆర్ ఏ లు చేస్తున్న నిరసన దీక్షలు నేటికి 60 వరోజుకు చేరింది. ఈ సందర్భంగా విఆర్ ఎలు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడి తమ డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వన్ పే స్కేల్, అర్హులకు ప్రమోషన్లు, 55 సంవత్సరాలు నిండిన గ్రామ రెవెన్యూ సహాయకుల వారసులకు ఉద్యోగాల జీవో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈనిరవధిక నిరసన సమ్మెలో మెరుగు సమ్మయ్య,దాసరి బాలరాజు,జె ఏ సి నాయకుడు రాజబాబు.వెంకటేష్, సమ్మయ్య, లక్ష్మీ, మహేందర్,ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్