అర్టిసీ స్టాడింగ్ కౌన్సిల్ మెంబర్ గా లింగన్న
నిజామాబాద్ రూరల్, ప్రజాజ్యోతి, మే 10 :
టిఎస్ అర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా న్యాయవాది గోర్కంటి లింగన్నను అర్టిసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ నియమించారు. ఈ మేరకు మర్యాద పూర్వకంగా బాజిరెడ్డి గోవర్థన్ ను కలిసి లింగన్న సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సేవలో ముందుంటే తప్పకుండా పదవులు వతంటఆవే వస్తాయని బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజక వర్గం నాయకులు పాల్గొన్నారు.
- 1 view