బిజెపిలో చేరిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు

Submitted by mallesh on Mon, 03/10/2022 - 11:34
TRS party leaders who joined BJP

చౌటుప్పల్ అక్టోబర్ 2 (ప్రజా జ్యోతి): టిఆర్ఎస్  పాలనలో తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ఆదివారం మునుగోడు లోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామానికి 100 మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బిజెపి నాయకుడు పబ్బు రాజు గౌడ్ ఆధ్వర్యంలో, కోమటిరెడ్డి రాజగోపాల్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో రీక్కల సుధాకర్ రెడ్డి, ఉబ్బు వెంకటయ్య, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, మోగుదాల రమేష్ గౌడ్, బొమ్మని సాయి, కంచర్ల అశ్విని రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రామస్వామి లచ్చిరెడ్డి, గణేష్, చిలుకూరి నర్సిరెడ్డి, సోమ రవీందర్ రెడ్డి, చిలుకూరి మల్లారెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, కలగోని అశోక్ గౌడ్, రవి కిరణ్ రెడ్డి, సోమ సతీష్ రెడ్డి, కంచర్ల ప్రవీణ్ రెడ్డి, వరకంతం శ్రీనివాస్ రెడ్డి, కందటి జంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.