ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మాహాత్మనుకి ఘన నివాళి;

Submitted by Ramakrishna on Mon, 03/10/2022 - 11:20
Tribute to Mahatma under Arya Vaishya Sangam;

హుజూర్ నగర్ అక్టోబర్ 2 (ప్రజా జ్యోతి)./...గాంధీ జయంతినీ పురస్కరించుకొని ఆదివారం హుజూర్ నగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ పార్కు వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి  ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం  పులిహోర పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఓరుగంటి నర్సింహారావు ,పొలిశెట్టి లక్ష్మీ నరసింహ రావు ,వంగవీటి హన్మంతరావు, ఓరుగంటి నాగేశ్వర్ రావు ,గుండా రమేష్ ,సింగిరికొండ శ్రీనివాస్ ,ట్  శేఖర్ ,మట్టయ్య కె.నందయ్య ,పేరూరి అశోక్ ,చెపురి ఆనంతరాములు ,బోనాల నారాయణ రావు వరగాని గణేష్ ,పారుపల్లి నర్సింహారావు ,బాబు రావు తదితరులు పాల్గొన్నారు.