కొడంగల్, సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి)./.,, కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని మద్దూరు మండల పరిధిలోని పలు గ్రామాలు గురువారం రోజు కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకుమండలంలోని పలు గ్రామాల్లో బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్ కార్డులను మండల ప్రజా ప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రఘుపతి రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ వెంకట్ రెడ్డి ఏపీఎం గోపాల్, సర్పంచ్ సుభాషిణి రాంరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, విరేశ్,భాస్కర్ రెడ్డ తదితరులు పాల్గొన్నారు.
- 10 views