ఆడ పడుచులకు అండగా తెలంగాణ ప్రభుత్వం

Submitted by VadlaVijayKumarChari on Thu, 29/09/2022 - 14:14
 Telangana Govt supports women

కొడంగల్, సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి)./.,, కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని మద్దూరు మండల పరిధిలోని పలు గ్రామాలు గురువారం రోజు కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకుమండలంలోని పలు గ్రామాల్లో బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్ కార్డులను  మండల ప్రజా ప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రఘుపతి రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ వెంకట్ రెడ్డి ఏపీఎం గోపాల్, సర్పంచ్ సుభాషిణి రాంరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, విరేశ్,భాస్కర్ రెడ్డ  తదితరులు పాల్గొన్నారు.