సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. బీజేపీ

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 16:44
Telangana Government should officially organize Telangana Liberation Day on September 17. The BJP

నాగర్ కర్నూల్ (ప్రజా జ్యోతి న్యూస్).నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, BJYM, ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గిరిజన మోర్చా జాతీయ నాయకులు మంగ్య నాయక్ గారు పాల్గొన్నారు.అదేవిదంగా ఈ కార్యక్రమంలో నాగర్కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జ్ దిలీపాచారి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్బారెడ్డి, బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి,మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దొడ్ల రాధా రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్ల రాజవర్ధన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పొల్ దాస్ రాము,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రమణా  రెడ్డి,టౌన్ అధ్యక్షులు ఎలిమే రాము bjym టౌన్ అధ్యక్షులు సుధీర్ గౌడ్ (చందు ),మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు జాఖీర్ హుస్సేన్, అదేవిధంగా bjym నాయకులు,మహిళా మోర్చా,బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.