Munugode Constituency

ఊరూరా వెలివాడలో వనభోజన కార్యక్రమాల్లో పాల్గొన్న గాదరి కిషోర్

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 12:24

మునుగోడు సెప్టెంబరు 28(ప్రజా జ్యోతి):   తె లంగాణ పార్టీ  అధ్వర్యంలో దళిత వాడలో కుటుంబ సభ్యుల  వన భోజన కార్యక్రమాలు మునుగోడు మండల వ్యాప్తంగా మునుగోడు తో పాటు 10 గ్రామాల్లో నిర్వహించడం జరిగినది. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ పలు గ్రామాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రతి దళిత వాడల్లో కలియతిరిగి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు  వివరించారు.దళిత వాడల్లో వున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తదనంతరం మాట్లాడుతూ టిఆర్ఎస్ పాలనలో దళితులకు అభివృద్ధి జరుగుతుందని, దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషిచేస్తున్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి

Submitted by Sathish Kammampati on Thu, 29/09/2022 - 12:09

మునుగోడు సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి).//... నల్లగొండ జిల్లా:ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని  జిల్లా కలెక్టర్ టి.

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మదినవేడుకలు

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 09:56

మునుగోడు సెప్టెంబరు 27 (ప్రజా జ్యోతి): మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మదినవేడుకలను పురస్కరించుకొని  ఎంపీపీ  కర్నాటి స్వామి మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య సమరయోధుడు ఆయన చేసిన త్యాగాన్ని గుర్తుచేస్తూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి , మరియు ఆఫీసు సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

కబ్జాదారు కోరల్లో ప్రభుత్వ భూమి

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 09:48

మునుగోడు సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి): కొంపెల్లి గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్నటువంటి గ్రామకంట భూమిని కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఎలాంటి ప్రభుత్వం అనుమతి  లేకుండా గృహ నిర్మాణ పనులను చేపట్టారు.

మునుగోడు అడ్డ బహుజనుల అడ్డ : అర్ ఎస్ ప్రవీణ్ కుమార్

Submitted by veerareddy on Wed, 21/09/2022 - 12:50

మునుగోడు సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి): హలో బహుజనా.. చలో మునుగోడు.. రెండవ విడత రాజ్యాధికార యాత్రలో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన మునుగోడు మండల కేంద్రానికి విచ్చేసిన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర రథ సారథి అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనులు ర్యాలీతో బారి యెత్తున స్వాగతం పలికారు.అర్ ఎస్ రాకతో కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చింది.అనంతరం ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ...

ఉచిత విద్య,వైద్య అందించడమే మహాభారత్ పార్టీ లక్ష్యం

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 12:25

సమావేశంలో మాట్లాడుతున్న భగవాన్ శ్రీ అనంత విష్ణు ప్రభు

*వ్యవస్థాపక అధ్యక్షులు భగవాన్ అనంతవిష్ణు