అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు.. భవాని మాతను దర్శించుకున్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
తాండూరు సెప్టెంబర్ ప్రజా జ్యోతి:- వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గల బసవన్న కట్ట వద్ద ఏర్పాటు చేసిన దసరా పండుగ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భవాని మాత మంటపములో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్, పలువురు టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.