ASWARAOPETA

విద్రోహదినమే

Submitted by Tirumalashetty… on Sat, 17/09/2022 - 21:50

చరిత్రను వక్రీకరిస్తున్నారు
- విమోచనమో, విలీనమో కాదు ముమ్మాటికి విద్రోహదినమే.. సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కా. కెచ్చల రంగారెడ్డి

సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం

Submitted by Tirumalashetty… on Thu, 15/09/2022 - 06:52

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవం ఘనంగా నిర్వహిద్దాం
- నిజాం రాచరికపాలన నుంచి స్వాతంత్రం వచ్చిన రోజు... ఎమ్మెల్యే మెచ్చా

దోమతెరలను వాడాలి

Submitted by Tirumalashetty… on Tue, 13/09/2022 - 22:02

దోమతెరలు వాడాలి.. కాచి చల్లార్చిన నీరు త్రాగాలి
-మలేరియా ప్రభావిత గ్రామాలలో  దోమల నివారణ మందు పిచికారి
..ఎస్ యూఓ అజ్మీర వెంకటేశ్వరరావు 

అటవీ అమరవీరుల త్యాగాలు మరవలేము

Submitted by Tirumalashetty… on Sun, 11/09/2022 - 21:56

 అటవీ అమరవీరుల త్యాగాలు వృధాకావు
- అటవీ సంపదను రక్షించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం.. అటవీ క్షేత్రాధికారి అబ్దుల్ రెహమాన్ 
అశ్వారావుపేట,సెప్టెంబర్11, ప్రజా జ్యోతి: అటవీ సంపదను రక్షించేందుకు

గుబ్బల మంగమ్మ ఆలయానికి వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలి

Submitted by Tirumalashetty… on Sun, 11/09/2022 - 17:46

గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలి

అశ్వారావుపేట, సెప్టెంబర్11, ప్రజాజ్యోతి: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహిమాన్విత గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం చుట్టుపక్కల వాగులు పొంగిపొర్లుతున్న దృష్ట్యా భక్తులు జాగ్రత్తలు పాటించాలని కమిటీ సభ్యులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా వారు విడుదల చేసిన ప్రకటనలో మారుమూల దట్టమైన అటవీ ప్రాంతంలో ఆలయం ఉండడం చుట్టుపక్కల వాగులు ఎక్కువగా ఉండటంతో భారీ వర్షాల వలన అవి పొంగిపొర్లుతున్నాయని, ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు