విద్రోహదినమే
చరిత్రను వక్రీకరిస్తున్నారు
- విమోచనమో, విలీనమో కాదు ముమ్మాటికి విద్రోహదినమే.. సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కా. కెచ్చల రంగారెడ్డి
చరిత్రను వక్రీకరిస్తున్నారు
- విమోచనమో, విలీనమో కాదు ముమ్మాటికి విద్రోహదినమే.. సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కా. కెచ్చల రంగారెడ్డి
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవం ఘనంగా నిర్వహిద్దాం
- నిజాం రాచరికపాలన నుంచి స్వాతంత్రం వచ్చిన రోజు... ఎమ్మెల్యే మెచ్చా
దోమతెరలు వాడాలి.. కాచి చల్లార్చిన నీరు త్రాగాలి
-మలేరియా ప్రభావిత గ్రామాలలో దోమల నివారణ మందు పిచికారి
..ఎస్ యూఓ అజ్మీర వెంకటేశ్వరరావు
అటవీ అమరవీరుల త్యాగాలు వృధాకావు
- అటవీ సంపదను రక్షించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం.. అటవీ క్షేత్రాధికారి అబ్దుల్ రెహమాన్
అశ్వారావుపేట,సెప్టెంబర్11, ప్రజా జ్యోతి: అటవీ సంపదను రక్షించేందుకు
గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలి
అశ్వారావుపేట, సెప్టెంబర్11, ప్రజాజ్యోతి: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహిమాన్విత గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం చుట్టుపక్కల వాగులు పొంగిపొర్లుతున్న దృష్ట్యా భక్తులు జాగ్రత్తలు పాటించాలని కమిటీ సభ్యులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా వారు విడుదల చేసిన ప్రకటనలో మారుమూల దట్టమైన అటవీ ప్రాంతంలో ఆలయం ఉండడం చుట్టుపక్కల వాగులు ఎక్కువగా ఉండటంతో భారీ వర్షాల వలన అవి పొంగిపొర్లుతున్నాయని, ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు