ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈనెల 25న కబడ్డీ పోటీలు
తొర్రూరు సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి) ../ దేశం గర్వించదగ్గ విప్లవకారుడు అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప దేశభక్తులు భగత్ సింగ్ 115 వ జయంతి సందర్భంగా వరుణ్ సిద్ధార్థ్ అండ్ అసోసియేట్స్ వారి సౌజన్యంతో ఎస్ఎఫ్ఐ తొర్రూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ ఆదివారం రోజు స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణంలో కబడ్డీ క్రీడా పోటీలు నిర్వహించనున్నారని ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా వరుణ్ సిద్ధార్థ (సిఏ) మాట్లాడుతూ విద్యార్థులు యువత ఈ రోజులలో చెడు అలవాట్లకు బానిస అవుతున్నారని విద్యార్థులు యువత జీవితంలో ఎదగాలంటే ఏదో ఒక రంగాన్ని ప్రొఫెషనల్ గా తీసుకొని జీవితంలో ఒక మ