పలిమెల

మావోయిస్టు ప్రభావిత ప్రాంతల్లో ఎస్పి పర్యటన.

Submitted by veerareddy on Mon, 05/09/2022 - 17:29

 పలిమేల మండలంలోనీ ముకునూరు, గేర్రాయిగూడెం, ఇచ్చంపల్లి, నీలంపల్లి, సర్వాయిపేట, కామన్ పల్లి సందర్శించిన ఎస్పీ  జె. సురేందర్ రెడ్డి
భూపాలపల్లి ప్రతినిధి సెప్టెంబర్5 ప్రజాజ్యోతి.  గోదావరి నది తీరం, తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గడ్, సరిహద్దు, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతమయిన పలిమేల మండలంలో సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి  పర్యటించారు. 

ఆసరా ఫింఛన్ల కార్డుల పంపిణీ

Submitted by sridhar on Mon, 05/09/2022 - 16:31

పలిమేల సెప్టెంబర్ 5 ..ప్రజాజ్యోతి ; పలిమెల మండల పరిధిలొని అన్నీ గ్రామ పంచయతీలలొ పెన్షన్  కార్డుల పంపిణి లబ్ధిదారులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ నెలలో మంజూరు చేశారు . వివిధ గ్రామాల్లో ని లబ్ధిదారులకు  ఎంపీపీ కుర్సమ్ భుచక్క  చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించారు వీరితో  ఎంపిడి ఒ ప్రకాష్ రెడ్ది ,జవ్వాజి పుష్పలత ,బొచు శ్రీనివాస్ ,తోట రమాదెవి మడె చుక్కమ్మ ,ఆలం సత్యనారాయణ ,రేగా నరేష్,చిడెమ్ నాగయ్య,జనగామ సమ్మక్క,పంచాయతీ కార్యదర్శులు, మండల ఆఫీసు సిబ్బంది హాజరు అయ్యారు.