మద్దిరాల

టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

Submitted by Sathish Kammampati on Thu, 08/09/2022 - 17:25


మద్దిరాల మండలంసెప్టెంబర్ 8 (ప్రజా జ్యోతి) తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే గారి నివాసంలో మద్దిరాల మండల కేంద్రానికి చెందిన  తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ యూత్ ప్రధాన కార్యదర్శి వల్లపు రమేష్ యాదవ్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కస్నబోయిన వెంకన్న,రాంపాక బుచ్చయ్య  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి,  టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నేడు *తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది.నూతనంగా TRS పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

మద్దిరాల మండలంలోని కొత్త బస్టాండ్ దగ్గర గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు చేయాలి అన్నదాన కార్యక్రమంలో మద్దిరాల ఎంపిటిసి మార్త అనిత కృష్ణమూర్తి

Submitted by Ramakrishna on Thu, 08/09/2022 - 14:26


మద్దిరాల మండలసెప్టెంబర్ 7 (ప్రజా జ్యోతి) సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆవరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మద్దిరాల ఎంపిటిసి మార్త అనిత కృష్ణమూర్తి పాల్గొని అధిక సంఖ్యలో ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ k లింగమూర్తి నలమాస ఉపేందర్ మేడుదుల అనిల్ సుల్తాన్ నరేష్ మల్లారపు కాసి గజ్జి యాకయ్య నీలకుర్తి స్వామి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మద్దిరాల మండల కేంద్రంలో ఎక్స్ రోడ్డు దగ్గర అంజన్ సేన యూత్ ఆధ్వర్యంలో వినాయకుని సన్నిధిలో అన్నదాన కార్యక్రమం

Submitted by Sathish Kammampati on Thu, 08/09/2022 - 13:22

మద్దిరాల మండలంసెప్టెంబర్ 7 (ప్రజా జ్యోతి) సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో ఎక్స్ రోడ్డు నందు అంజన్ సేన యూత్ ఆధ్వర్యంలో బుధవారం రోజు తన్నీరు మహేష్ శ్రావణి దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజు హాజరై అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది

TRS పార్ట బలోపేతం కోసంముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది

Submitted by Sathish Kammampati on Wed, 07/09/2022 - 17:13

మద్దిరాల మండలంసెప్టెంబర్ 7 (ప్రజా జ్యోతి) మన ప్రియతమ నాయకులు, తుంగతుర్తి శాసనసభ్యులు  గౌ. శ్రీ. డా. గాదరి కిశోర్ కుమార్  గారి ఆదేశానుసారం  ఈ రోజు మద్దిరాల మండలం లోని పోలుమల్ల,గోరెంట్ల  గ్రామాలలో TRS పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి, గ్రామాలలో  పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగినది. ఈ సమావేశానికి  ముఖ్య అతిథిగా జిల్లా రైతు బంధు సమితి కో ఆర్డినేటర్  శ్రీ. SA రజాక్ గారు పాల్గొన్నారు.

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బస్టాండ్ ఆవరణంలో శ్రీనిధి నర్సింగ్ హోమ్ హాస్పటల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Submitted by Sathish Kammampati on Tue, 06/09/2022 - 16:21


మద్దిరాల మండలంసెప్టెంబర్ 5(ప్రజా జ్యోతి).మద్దిరాల మండల కేంద్రంలోని మద్దిరాల ఊర్లో బస్టాండ్ ఆవరణంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మార్త కృష్ణమూర్తి మరియు అన్నదానదాత వల్లపు నరేష్ మరియు ఉత్సవ కమిటీ కాశ్మీర్ లింగమూర్తి మల్లారపు కాశి సుల్తాన్ నరేష్ మేడుదుల అనిల్ నల్లమాస ఉపేందర్ విగ్రహ దాత నేలకుర్తి స్వామి గజ్జి యాకయ్య భూత వీరయ్య సామకూరి కరుణాకర్ నూతన్ సంజీవ తదితరులు పాల్గొన్నారు

మద్దిరాల మండల కేంద్రంలోని పవర్ బ్యాచ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్నదాత గోవిందా చారి

Submitted by Sathish Kammampati on Tue, 06/09/2022 - 16:15


మద్దిరాల మండలంసెప్టెంబర్ 5(ప్రజా జ్యోతి)  మద్దిరాల మండల కేంద్రంలోని టవర్ బజార్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు అనేకమంది పాల్గొన్నారు ఈ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గురువో జూ సాయి నల్ల మాస మహేష్ పగిళ్ల రవి గురువోజుసందీప్ వల్లభ మనోజ్ భూతం మహేష్ పేలుకుంట్ల పరిపూర్ణాచారి తదితరులు

వరి సాగులో రైతులకు తడి పొడి విధానం గూర్చి రామచంద్రపురం గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది**

Submitted by Sathish Kammampati on Tue, 06/09/2022 - 15:28

మద్దిరాల మండలంసెప్టెంబర్ 5(ప్రజా జ్యోతి)  మద్దిరాల మండల కేంద్రంలోని రామచంద్రాపురం గ్రామంలో ఈరోజు రైతులకు వరి సాగులో తడి పొడి విధానం గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.

*గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో కమల హాస్పిటల్ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది*

Submitted by Sathish Kammampati on Mon, 05/09/2022 - 14:37

మద్దిరాల మండలంసెప్టెంబర్ 4 (ప్రజా జ్యోతి)  మద్దిరాల మండల కేంద్రంలోని గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సూర్యాపేట కమల హాస్పిటల్ యజమాన్యం బొలగాని ఉమా బిక్షపతి చామకూరి రవి చామకూరు శ్రీను చెక్కి కోటేష్ చామకూర కిరణ్ చామకూరిబిక్షం చామకూరి A శివారెడ్డి పెద్దూరు ఉమేష్ చామకూర రాకేష్ తేలుకుంట్ల సృష్టి తదితరులు పాల్గొన్నారు