సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
జడ్పీ చైర్మన్
చిల్పూర్, అక్టోబర్ 20, (ప్రజాజ్యోతి)
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,మన ఇంటి తోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జనగాం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా గురువారం చిల్పూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జాతీయ బోదకాలు నివారణ కార్యక్రమం పై జనగామ వారి ఆధ్వర్యంలో బోదకాలు వ్యాధి నివారణ కొరకు జిల్లాలోని ప్రజలందరిచేత సామూహిక డిఐసి, ఆల్బౌండజోల్ మాత్రలు మింగించు కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి ముఖ్యఅతిథి