జనగావ్

షార్ట్ సర్క్యూట్ తో మెకానిక్ షాప్ దగ్ధం

Submitted by lenin guduru on Wed, 26/10/2022 - 08:44

షార్ట్ సర్క్యూట్ తో మెకానిక్ షాప్ దగ్ధం

దేవరుప్పుల అక్టోబర్ 25, ప్రజాజ్యోతి:-

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో సాధుల యాకన్న అనే వ్యక్తి యొక్క వెల్డింగ్ షాపులో మంగళవారం షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్క సారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో షాపు లో ఉన్న  గాలి నింపే మిషన్, సైకిల్ సామాన్లు, టైర్ లు ట్యూబ్ లు మొదలగు సామగ్రి మొత్తం కాలి బుడిత అయ్యాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లిందని యాకన్న కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

బచ్చన్నపేట మండలం లో పద్మశాలి సంఘం నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ

Submitted by narmeta srinivas on Mon, 24/10/2022 - 19:50

మోదీజి చేనేత వస్త్రాలపై  జీఎస్టీ నీ ఎత్తి వేయండి

పోస్ట్ కార్డు ద్వారా తమ గోస ను రాసి పంపిన చేనేత కార్మికులు

బచ్చన్నపేట, అక్టోబర్ 24 ప్రజా జ్యోతి : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ గ్రామంలో (చేనేత) పద్మశాలి  సంఘం నాయకుల ఆధ్వర్యంలో  చేనేత వస్త్రాలపై జిఎస్టి ఎత్తివేయాలని కోరుతూ ప్రధానమంత్రి మోదీ కి 500 లెటర్లు రాసి గోపాల్ నగర్ గ్రామంలో ర్యాలీగా తిరుగుతూ గ్రామపంచాయతీ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ నెల 25వ తేదిన పాలకుర్తి సోమన్న గుడి మూసివేత,  ఆలయ ఈవో రజనీ కుమారి

Submitted by lenin guduru on Sun, 23/10/2022 - 17:46

ఈ నెల 25వ తేదిన పాలకుర్తి సోమన్న గుడి మూసివేత 

ఆలయ ఈవో రజనీ కుమారి

పాలకుర్తి, అక్టోబర్ 23, (ప్రజాజ్యోతి):-

మునుగోడు ప్రచారంలో పాల్గొన్న దేవరుప్పుల నాయకులు

Submitted by lenin guduru on Sun, 23/10/2022 - 16:59

మునుగోడు ప్రచారంలో పాల్గొన్న దేవరుప్పుల నాయకులు

దేవరుప్పుల అక్టోబర్ 23(ప్రజాజ్యోతి) :-
జనగామ జిల్లా దేవరుప్పుల మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదివారం మునుగోడు నియోజకవర్గం చండుర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుకు ఓటు వేసి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటి ఇంటి కి తిరుగుతూ ప్రచారం చేశారు. కార్యక్రమంలో జనగామ జిల్లా నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, జెడ్పీటీసీ పల్లా భార్గవి సుందర్ రామ్ రెడ్డి, మండల అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్, బొబ్బాల అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆయిల్ ఫామ్ సాగును చేపట్టేందుకు రైతులు ముందుకు రావాలి

Submitted by lenin guduru on Sat, 22/10/2022 - 17:30

ఆయిల్ ఫామ్ సాగును చేపట్టేందుకు రైతులు ముందుకు రావాలి

ఉద్యాన,వ్యవసాయ శాఖ అధికారులు కేఆర్ లత, వినోద్ కుమార్

జనగామ, అక్టోబర్ 22, ( ప్రజాజ్యోతి):-
జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు అవకాశాలు మెండుగా ఉన్నందున పంటను చేపట్టేందుకు రైతులు ముందుకు రావాలని జిల్లా ఉద్యాన వ్యవసాయ శాఖ అధికారులు కేఆర్ లత వినోద్ కుమార్ లు కోరారు.
శనివారం కలెక్టర్ కార్యాలయంలోని ఉద్యాన శాఖ కార్యాలయంలో ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఆయిల్ ఫామ్ సాగు పంట విశిష్టతపై పాత్రికేయులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను తక్షణమే ఇవ్వాలి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు: సింగారపు రమేష్

Submitted by lenin guduru on Fri, 21/10/2022 - 19:25

ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను తక్షణమే ఇవ్వాలి

బిల్లులు ఇవ్వకుండా  ఆలస్యం చేస్తున్న ఉపాధి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు: సింగారపు రమేష్

 దేవరుప్పుల, అక్టోబర్ 21, (ప్రజాజ్యోతి):
మండల కేంద్రంలో శుక్రవారం రెడ్డి రాజుల నారాయణ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జనగామ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు సింగారపు రమేష్ హాజరై మాట్లాడుతూ

తపాలా ప్రమాద బీమా పథకం కుటుంబానికి ధీమా; ఏఎస్పి  రమాదేవి

Submitted by lenin guduru on Fri, 21/10/2022 - 18:00

తపాలా ప్రమాద బీమా
పథకం కుటుంబానికి ధీమా;
ఏఎస్పి  రమాదేవి

-రూ.399ల ప్రమాద బీమా పథకానికి రూ.10 లక్షలు

బచ్చన్నపేట, అక్టోబర్ 21, (ప్రజాజ్యోతి): భారత తపాల శాఖ చేపట్టిన తపాల ప్రమాద బీమా పథకం... కుటుంబాలలో ధీమా కల్పిస్తుందని  జనగామ
అసిస్టెంట్ పోస్టల్ సూపర్ డెంట్
 రమాదేవి అన్నారు. 
ఏఎస్పి రమాదేవి
మాట్లాడుతూ పేద మధ్యతరగతి
ప్రజలకు ఉపయోగపడే ప్రమాద విధంగా బీమా రూ.399 లు బీమా పథకానికి రూ. 10 లక్షల వర్తిస్తుందని అన్ని తపాలా

ప్రమాదవశాత్తు స్తంభం మీదపడి వ్యక్తి మృతి

Submitted by lenin guduru on Fri, 21/10/2022 - 12:02

ప్రమాదవశాత్తు స్తంభం మీద పడి వ్యక్తి మృతి

బచ్చన్నపేట అక్టోబర్ 21 ప్రజాజ్యోతి:

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామంలో భారీ వర్షాలు,బలమైన గాలులు వీచడం వల్ల చెట్లు విరిగి స్తంభం పై ఉండడంతో వాటిని తొలగించడానికి వెళ్లిన బచ్చన్నపేట మండలకేంద్రానికి చెందిన గంధం నరసయ్య పై ప్రమాదవశాత్తు ఒక్కసారిగా స్తంభం మీద పడడంతో మృతి చెందాడు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బచ్చన్నపేట ఎస్సై నవీన్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తూ,మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.మొదటి పింఛన్ తీసుకున్న ఆనందం నెల రోజులు గడవలే.మృతుడు గంధం నరసయ్య కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మొదటి ఆసరా

బాధిత కుటుంబానికి 3లక్షల ఎల్ఓసిని అందించిన కడియం శ్రీహరి

Submitted by lenin guduru on Thu, 20/10/2022 - 19:23

బాధిత కుటుంబానికి 3లక్షల ఎల్ఓసిని అందించిన కడియం శ్రీహరి

చిల్పూర్,అక్టోబర్ 20,(ప్రజాజ్యోతి)

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.ఈ సందర్భంగా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన ఇల్లందుల మల్లేష్ అనే యువకుడు ఇటీవల గ్రామంలోనీ విద్యుత్  స్తంభంపై నుండి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రగాయాల పాలయ్యాడు.

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జడ్పీ చైర్మన్

Submitted by lenin guduru on Thu, 20/10/2022 - 19:07

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

జడ్పీ చైర్మన్

చిల్పూర్, అక్టోబర్ 20, (ప్రజాజ్యోతి)

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,మన ఇంటి తోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జనగాం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా గురువారం చిల్పూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జాతీయ బోదకాలు నివారణ  కార్యక్రమం పై జనగామ వారి ఆధ్వర్యంలో బోదకాలు వ్యాధి నివారణ కొరకు జిల్లాలోని ప్రజలందరిచేత సామూహిక డిఐసి, ఆల్బౌండజోల్ మాత్రలు మింగించు కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి ముఖ్యఅతిథి