చౌటుప్పల్

మునుగోడులో బిజెపి జెండా ఎగరడం ఖాయం

Submitted by mallesh on Sat, 03/09/2022 - 15:37

చౌటుప్పల్ సెప్టెంబర్ 3 ప్రజా జ్యోతి '.  మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని యాదాద్రి భువనగిరి జిల్లా బిజెపిఉపాధ్యక్షుడు రమన గొని శంకర్ దిమా వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి కి ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నేతలు

Submitted by mallesh on Sat, 03/09/2022 - 15:33

చౌటుప్పల్ సెప్టెంబరు 3 ప్రజా జ్యోతి. మునుగోడు లో నిర్వహిస్తున్న ముఖ్య నేతల సమావేశానికి వెళ్తున్న టిపిసిసి అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డికి శనివారం చౌటుప్పల్ లో  కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చలమల్ల  కృష్ణారెడ్డి,  మండల , పట్టణ  గ్రామ శాఖ అధ్యక్షులు  నాయకులు కార్యకర్తలు రేవంత్ రెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.