Kalwakurthy

వృద్ధుల పట్ల ప్రభుత్వానికి అమితమైన ప్రేమ వృద్ధుల హక్కులను కాపాడాలి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

Submitted by p naresh on Fri, 30/09/2022 - 13:07

కల్వకుర్తి,సెప్టెంబర్ 29( ప్రజాజ్యోతి).//..  వృద్ధుల పట్ల ప్రభుత్వానికి అమితమైన ప్రేమ ఉందని కల్వకుర్తిఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారుకల్వకుర్తి పట్టణంలోని ఎంపీడీవోకార్యాలయ ఆవరణలోని సమావేశమందిరంలో వృద్ధుల వారోత్సవాలను పురస్కరించుకొని వృద్ధుల హక్కులపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం , పోషణ మేళాకుఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జిల్లా సంక్షేమ అధికారి వెంకటలక్ష్మి, ఎంపీపీ సామ మనోహర, మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యంహాజరయ్యారు.

యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 14:47

టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాసరెడ్డి

జిఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 14:13


పిఎసిఎస్ డైరెక్టర్ దేశం పుల్లారెడ్డి

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సొంతం శశి కుమార్ గౌడ్

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 11:15

 కల్వకుర్తి సెప్టెంబర్ 28 ప్రజా జ్యోతి.//..తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కల్వకుర్తి నియోజకవర్గనికి చెందిన సొంతం శశి కుమార్ గౌడ్ ని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాలకూర మహేష్ గౌడ్ నియమించారు. ఈ సందర్భంగా శశి కుమార్ గౌడ్ మాట్లాడుతూ నా పై నామకం తో నాకు ఈ పోస్ట్ ఇచ్చినటువటి  సోదరుడు రాష్ట్ర అధ్యక్షుడు పాలకూర మహేష్ గౌడ్  ధన్యవాదాలు తెలిపారు.

ఉప సర్పంచ్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 11:14


కల్వకుర్తి సెప్టెంబర్ 28 ప్రజాజ్యోతి.//./..అనారోగ్యంతో బాధపడుతూ బెక్కెర గ్రామ ఉపసర్పంచ్ పార్వతమ్మ ఇటీవల మృతి చెందింది.. విషయం తెలుసుకున్న  ఐక్యత ఫౌండేషన్  సభ్యులు పార్వతమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బుదవారం  ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సమకూర్చిన 10 వేల రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో  బాల్ రెడ్డి,శివ రెడ్డి,శ్రీరాములు,వార్డు సభ్యులు మల్లేష్,శ్యామల్ రెడ్డి, మతంగి శ్రీనివాసులు,గోరటి శ్రీను, రాంబాబు,శేఖర్ రెడ్డి,భగవంతు.ఫౌండేషన్ సభ్యులు హసన్,తదితరులు పాల్గొన్నారు.

తాటికుంట మైసమ్మ దేవాలయ నిర్మాణానికిఉప్పల వెంకటేష్ ఆర్థిక సాయం

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 11:08

కల్వకుర్తి సెప్టెంబర్ 28 ప్రజా జ్యోతి,,..కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని తలకొండపల్లి మండలం పూర్వపు వెంకట్రావుపేట గ్రామపంచాయతీ పరిధిలోని నూతన గ్రామపంచాయతీ గడ్డమీద తండా గ్రామపంచాయతీ ఆర్లకుంట తాండ సమీపంలో బాణావత్ రాములు నాయక్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తాటికుంట మైసమ్మ దేవాలయ నిర్మాణానికి తలకొండపల్లి జెడ్పిటిసి, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఉప్పల వెంకటేష్ సహకారంతో బుధవారం దేవాలయ స్లాబ్ నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది.

దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడు భగతసింగ్ పుర ఛైర్మన్ ఎడ్మ సత్యం

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 11:06

కల్వకుర్తి సెప్టెంబర్ 28 ప్రజా జ్యోతి,..// భగత్ సింగ్ జయంతి సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయం యందు భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పుర ఛైర్మన్ ఎడ్మ సత్యం మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య పోరాట యోధుడు భగత్ సింగ్ స్వాతంత్ర్య ఉద్యమంలో 23 సంవత్సరాల వయస్సు లో తన ప్రాణాలను లెక్క చేయకుండా దేశం కోసం తన ప్రాణాలర్పించిన గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ అన్నారు, నవతరానికి స్ఫూర్తి ప్రదాత భగత్ సింగ్ కు జోహార్లు తెలియజేశారు.

ఉచిత వైద్య శిబిరాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి, వెంకటరమణ ఆసుపత్రి ఎండి డాక్టర్ వీరమళ్ల శరత్,

Submitted by bheemaraidu on Thu, 15/09/2022 - 13:06

కల్వకుర్తి సెప్టెంబర్ 14(ప్రజా జ్యోతి).   ఉచిత వైద్య శిబిరాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వెంకటరమణ ఆసుపత్రి డాక్టర్లు వీరమళ్ళ శరత్,వీరమళ్ల రంజిత్,లు అన్నారు.బుధవారం యశోద ఆసుపత్రి సహకారంతో పట్టణంలోని వెంకటరమణ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా శిబిరంలో ప్రత్యేకంగా కిడ్నీ,మెదడు,పలు వ్యాధులపై యశోద ఆసుపత్రి నుంచి వచ్చిన వైద్యులు సుధాకర్,భరత్ కుమార్, భాగ్యశ్రీ,ఫాతిమా,లు కిడ్నీ, మెదడు వ్యాధులకు సంబంధించిన పలు రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 230మందికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం

యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడిగా కొండల్ యాదవ్ నియామకం

Submitted by sridhar on Sat, 10/09/2022 - 18:34

కల్వకుర్తి సెప్టెంబర్ 10(ప్రజా జ్యోతి) ఏఐసిసి కార్యదర్శి,కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడిగా పోతేపల్లి గ్రామానికి చెందిన తగుళ్ళ కొండల్ యాదవ్ ను నియమిస్తూ శనివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతిలాల్ నాయక్,కొండల్ యాదవ్ కు నియామక ఉత్తర్వులను అందజేశారు.