భువనగిరి

వృద్ధురాలి కాళ్లు నొక్కుతున్న కాంగ్రెస్ నేత ఏపూరి సతీష్

Submitted by krishna swamy on Fri, 02/09/2022 - 17:09

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 2 ( ప్రజా జ్యోతి) : బిజెపిని టిఆర్ఎస్ పార్టీలను ఓడించి  మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు ప్రజల కాళ్ళు మొక్కారు. మన మునుగోడు మన కాంగ్రెస్ నినాదంతో టీపీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం నాడు కాంగ్రెస్ నాయకులు గుడిమల్కాపురం,  శిమిర్యాల గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.