సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణి

Submitted by Sathish Kammampati on Sat, 10/09/2022 - 15:01
Sender of CM Relief Fund cheque


వజ్రాల మండలంసెప్టెంబర్ 9 (ప్రజా జ్యోతి)  మద్దిరాల మండల కేంద్రానికి చెందిన కొనతం గంగయ్య   అనారోగ్యంతో  హాస్పిటల్ లో చేరగా , హాస్పిటల్ లో అయిన ఖర్చులు  తుంగతుర్తి శాసనసభ్యులు  గౌ.శ్రీ. డా. గాదరి కిశోర్ కుమార్ ఆశీస్సులతో  సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేయగా  ,అతనికి  21000  రూపాయల చెక్కు మంజూరు అయినది. అట్టి చెక్కును   తుంగతుర్తి శాసనసభ్యులు  గౌ.శ్రీ. డా. గాదరి కిశోర్ కుమార్. ఆదేశానుసారం.ఈ రోజు  మండల కేంద్రం లో  జిల్లా రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ శ్రీ. SA రజాక్ గారు అందచేసినారు. ఈ కార్యక్రమంలో  వడ్డాణం మధుసూదన్,మల్లాల నర్సయ్య, సంగని రవీందర్, చామకూరి బిక్షం,మట్టిపెల్లి లింగయ్య, వల్లపు రమేష్, మల్లాల రాంమూర్తి, అంకతి కుమార స్వామి, కొనతం సురేష్, మదాసు ఉప్పలయ్య, రాంపాక నాగరాజు,సతీశ్,మురళి,పరమేష్,బాబురావు, బొందెకొల విజయ్, బత్తిని గిరి, మదాసు రమేష్ తదితరులు పాల్గొన్నారు*.