బురకుగూడెం లో పోడు భూములపై సమీక్ష సమావేశం...

Submitted by srinivas on Tue, 27/09/2022 - 12:03
Review meeting on waste lands in Burakugudem...

పలిమెల, ప్రజాజ్యోతి సెప్టెంబర్ 26. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పలిమేల మండల దమ్మురు గ్రామపంచాయతీలోని బురుకు గూడెంలో సోమవారం నాడు పలిమేల  తహశీల్దార్ స్రవంతి అధ్యక్షతన పోడు భూముల పై మండల ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు నిర్వహించారు.   2005 నుండి గిరిజనులు సాగులోవుండాలని, గిరిజనేతరులు 2005 సంవత్సరం డిసెంబర్13.కంటే 75 సంవత్సరాలు సాగులోవుండాలని ఆమె తెలిపారు.ఈ  కార్యక్రమంలో  ఎంపీపీ కురుసం బుజ్జక్క .ఎం పి డి ఓ ప్రకాశ్ రెడ్డి.సర్పంచ్ మడే సుక్కమ్మ.అటవీ అధికారులు, వార్డు సభ్యులు  పంచాయితీ కార్యదర్శులు. గ్రామస్తులు పాల్గొన్నారు.