కల్వకుర్తి, సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి),.// కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 13 వా వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని గురువారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ సౌజన్య మాట్లాడుతూ నేషనల్ హైవే పై అనుసంధానంగా ఉన్న రోడ్లు సరిగా చేపట్టకపోవడం కాలనీ వృద్ధులకు వాహనదారులకు ఇబ్బంది పడుతున్నారు అంతేకాక వార్డులో మిషిని భగీరథ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని అధికారులకు కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు
- 2 views