నార్కట్ పల్లి, సెప్టెంబర్ 21( ప్రజాజ్యోతి): మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన భీమన బోయిన మల్లయ్య గత పది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఇట్టి విషయం కాంగ్రెస్ పార్టీ వడ్డేపల్లి ఎక్స్ సర్పంచ్ తల్లోజు హనుమంతచారి ద్వారా సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి మృతుని కుటుంబ సభ్యులకు 15000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ మీ కుటుంబాన్ని ఎల్లవేళలా ఆదుకుంటామని హామీ మృతుల కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధన్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కొమ్ము బిక్షం, దామెర సర్పంచ్ దామెర యాదగిరి, బుషిపాక గోపాల్, కాటిక బాలరాజ్, వట్టికోటి సత్తయ్య, గోపు కొండలు, కొండపల్లి రమేష్, వట్టికోటి నరసింహ, గొల్లబోయిన జంగయ్య,తెరటి నరసింహ, తెరటి యాదయ్య, వట్టికోటి శేఖర్, గంప నరసింహ, తరటి యాదయ్య, గోపు అద్దాల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్