పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు

Submitted by srinivas on Sat, 01/10/2022 - 12:22
Police vehicle inspection s

మహాదేవపురం సెప్టెంబర్30 (ప్రజాజ్యోతి)./...మండల కేంద్రంలో  సిఐ కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఇటీవల వారం రోజుల పాటు మావోయిస్టులు ఆవిర్భావ    వారోత్సవాలు ప్రశాంతంగా ముగిసినప్పటికి , మావోల సంచార సమాచారం తో పోలీసులు స్థాయిలో అప్రమత్తంగా ఉంటూ గ్రామాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ తో పాటు , నాకా బందీ లు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు స్థానిక సిఐ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించి అనుమానితులు వివరాలు సేకరించి వదిలారు. ఈ తనికిల్లో స్థానిక రెండవ ఎస్సై రాంసింగ్, ఏఎస్సై చేరాలు, ఉమెన్ పీసీ లు సంధ్య, సరస్వతి లు ఉన్నారు.