పర్మినెంట్ ఎంఈఓని నియమించాలి. ఎంఎల్ ప్రజాపందా డిమాండ్

Submitted by Kancharla Nara… on Thu, 15/09/2022 - 13:35
చర్ల మండలానికి పర్మినెంట్ ఎంఈఓని నియమించాలి

చర్ల, సెప్టెంబర్ 15, ప్రజాజ్యోతి: చర్ల మండలానికి పర్మినెంట్ ఎంఈఓ నియమించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీ మండల కార్యదర్శి కొండా చరణ్, పిడిఎస్యు విద్యార్థి సంఘం మండల కార్యదర్శి ముసలి సతీష్ దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్ల మండలానికి పర్మినెంట్ ఎంఈఓని నియమించేంతవరకు దీక్ష విరమించేది లేదని తెలిపారు.