ఓటరుగా నమోదు చేసుకోవాలి. తహశీల్దార్ వినయలత

Submitted by lenin guduru on Sat, 03/12/2022 - 14:00
ఫోటో

ఓటరుగా నమోదు చేసుకోవాలి.. తహసీల్దార్ వినయలత 

బచ్చన్నపేట, డిసెంబర్ 03, (ప్రజాజ్యోతి):-అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని జనగామ జిల్లా బచ్చన్నపేట మండల తహసీల్దార్ వినయలత అన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 1-1-2023 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. నేడు రేపు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తునట్లు తెలిపారు.