దాతృత్వం చాటుకున్నఎంపీటీసీ కొర్న నరేష్ .

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 11:52
 MPTC Korna Naresh showed generosity.

గుండాల సెప్టెంబర్ (ప్రజా జ్యోతి),.///యాదాద్రి జిల్లా గుండాల మండలంలోని తుర్కల శాపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పోలబోయిన ముత్తమ్మ కుటుంబాన్ని, కొర్న నరేష్ పరామర్శించి 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి తమ దాతృత్వం చాటుకున్నారు. .ఈకార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాములు,వార్డు మెంబర్ జక్కుల లింగస్వామి,లింగయ్య ,పొన్నగాని యాదగిరి,కారుపోతుల లింగస్వామి, శీల రమేష్,వంగూరి గణేష్,జక్కుల శ్రీను,లింగస్వామి,బయ్యన్న,కుమార్,లింగయ్య,రాములు,సమ్మయ్య,వెంకన్న,ఉప్పుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు