మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

Submitted by p naresh on Sat, 01/10/2022 - 13:00
MLC Kasireddy Narayana Reddy met Minister KTR

కల్వకుర్తి, సెప్టెంబర్30(ప్రజాజ్యోతి):  శాసనమండలి సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి శుక్రవారం మంత్రి కేటీఆర్ ను ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం కల్వకుర్తి నియోజకవర్గం లో నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం నియోజకవర్గంలో విద్యాసంస్థల అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు తెలిసింది ఎమ్మెల్సీ విజ్ఞప్తి మేరకు నియోజకవర్గం లో పలు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు