సీఎం సహాయనిధి చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే 

Submitted by bheemaraidu on Wed, 14/09/2022 - 18:15
The MLA handed over the CM relief fund check to the beneficiaries

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 14 :  బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల టౌన్ కు  చెందిన లబ్దిదారుడు షేకున్ తండ్రి  సీరిఫ్   చికిత్స నిమిత్తం   ఎమ్మెల్యే  బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి  చేతుల మీదుగా సీఎం సహాయనిధి క్రింద రూ. 62,500   రూపాయలు చెక్కును వారి కుటుంబ సభ్యులకు  అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్,   కౌన్సిలర్స్ మురళి, నాగిరెడ్డి, తెరాస పార్టీ నాయకులు బషీర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.