నల్లగొండ సెప్టెంబర్ 08,(ప్రజాజ్యోతి)
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం,కట్టంగూర్ మండలం మల్లారం గ్రామానికి చెందిన బాషవోజు ఝాన్సీ ఆనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు అత్యవసర వైద్యం నిమిత్తం రూ.2లక్షల 50 వేల రూపాయల ఎల్వోసీ చెక్కును మంజూరు చేయించి గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు.
- 7 views