మంత్రి తలసాని శ్రీనివాస్ కు స్వాగతం పలికిన నాయకులు

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 17:29
Leaders welcomed Minister Talasani Srinivas

చిట్యాల సెప్టెంబర్ 14(ప్రజాజ్యోతి) నల్లగొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గం కిష్టపుర్ వెళ్లే మార్గ మధ్య లో వేలిమినేడు గ్రామం వద్ద బుధవారం రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు షిప్ అండ్ గోట్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ కు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గొర్ల మేకల పెంపకదారుల సంఘం చైర్మన్ బైకానీ   నాగరాజ్ యాదవ్, సర్పంచ్ దేశపోయిన మల్లమ్మ,ఎంపీటీసీ స్వరూప నరసింహ, యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షులు లోడింగ్ గోవర్ధన్ యాదవ్, తిరుగుడు రవి యాదవ్, బైకానీ నరసింహ, కాటo  సత్తయ్య, దేశ బోయిన బిక్షమయ్య, దుర్గం లింగస్వామి, తాడికొండ సతీష్, ఏర్పుల శ్రీశైలం, మేడబోయిన యాదయ్య, చిర్రగొని రవి, మర్రి నర్సింహ, దేశపోయిన మల్లేష్, ఏర్పుల నరసింహ, దాసరి ఐల్లయ్య, మెడగొనీ సత్తయ్య, మారగొని యాదయ్య, ఆవుల సైదులు, ఆవుల సుందర్, మన్నే సతీష్, తోటి అంజయ్య, బైకానీ లింగస్వామి, ఎర్పుల  సతీష్ పాల్గొన్నారు.