మదర్ డైరీ చైర్మన్ ను సన్మానించిన తుర్కపల్లి మండల నాయకులు

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 14:15
 Leaders of Turkapalli Mandal honored Mother Dairy Chairman

యాదాద్రి, తుర్కపల్లి30 (ప్రజా జ్యోతి)./,తుర్కపల్లి మండల టిఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఉమ్మడి నల్లగొండ ,రంగారెడ్డి జిల్లాల
 మదర్ డైరీ చైర్మన్ శ్రీకర్ రెడ్డిని కలిసి శాలువాతో సన్మానించారు .ఈ కార్యక్రమంలో భూక్య రవీందర్ నాయక్,గట్టు తేజస్వి నిఖిల్, మాజీ సర్పంచ్ హరినాయక్,కోడూరి కొమరయ్య, భాస్కర్ నాయక్, ఉపసర్పంచ్ సీతరాజు, పగిడిపల్లి నరేష్ భూసాని వెంకటేష్, పీ ఎసిఎస్ డైరెక్టర్ భూక్య నర్సింహులు తదితరులు పాల్గొన్నారు