కల్యాణ లక్ష్మి చెక్కు అందజేత

Submitted by srinivas on Fri, 30/09/2022 - 14:57
Kalyana Lakshmi presents the cheque

చిట్యాల సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి) ,..//,,మండలంలోని నవాబుపేట  గ్రామానికి  చెందిన ఎండి సేపియా బేగం కు  కళ్యాణ లక్ష్మి చెక్కును స్థానిక సర్పంచి కసిరెడ్డి సాయి సుధా అందించారు.ఈ కార్యక్రమంలో  టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సాదరాజు, సర్వోత్తమ్ రెడ్డి,అశోక రెడ్డి,యూత్ నాయకులు పార్టీ సీనియర్ నాయకులు  పాల్గొన్నారు