ఎంబి చర్చికి ముపై నాలుగు లక్షల రూపాయల చెక్కును అందచేసిన ఎమ్మెల్యే అబ్రహం

Submitted by sridhar on Sun, 11/09/2022 - 15:09
It was MLA Abraham who presented a check of over four lakh rupees to MB Church

అలంపూర్: సెప్టెంబర్ 11 (ప్రజా జ్యోతి) ఐజ మున్సిపాల్టీ నందు ఎంబి బేతేలు చర్చికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యొక్క క్రిస్టియన్ మైనార్టీ నుండి చర్చి నిర్మాణం కొరకు ప్రభుత్వము నుండి 34 లక్షల రూపాయల 3 వేల రూపాయలు చెక్కును  సంఘం పెద్దలకు అందచేశారు అంతకు ముందు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఎమ్మెల్యే  కి సంఘం పెద్దలు ఘన స్వాగతం పలికి పూలమాల శాలువాతో సత్కరించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం కెసిఆర్  అన్ని మతాల వారికి చర్చిల కు కానీ మజీద్ లకు కానీ దేవాలయాల అభివ్రుది కొరకు   అన్ని మతాల వారికి అతీతంగా చేయూత నిస్తోంది అని అన్నారు

ఈ కార్యక్రమంలో  టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు డా.వి.యం.అజయ్  మరియు మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ పటేల్ విష్ణు వర్ధన్ రెడ్డీ మున్సిపల్ చైర్మన్ చిన్న దేవాన్న  పి ఎ సిఎస్ చైర్మెన్ పోతుల మధు సుదన్ రెడ్డీ వడ్డేపల్లి జెడ్పీటీసీ కాశాపోగు రాజు  నరసింహ రెడ్డీ  మరియు వివిధ వార్డుల కౌన్సిలర్లు మరియు అజయ్  సేవా దళం సభ్యులు రాజేష్  నరేంద్ర వర్మ మల్లికార్జున్  మరియు వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు మరియు సంఘ పెద్దలు మరియు  టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు ఉన్నారు.