రాకపోకలకు అంతరాయం..

Submitted by veerareddy on Tue, 13/09/2022 - 14:22
 Interruption of traffic.

మహ ముత్తారం ప్రజా జ్యోతి న్యూస్ సెప్టెంబర్ 12: జీలపల్లి లింగపూర్ మధ్యలో  చెలిమెల వాగు సరిగా లేనందున ఎప్పుడు వర్షాలు వచ్చిన  వాగు పొలాల మీద నుండి వెళ్ళడం వల్ల 100 ల ఎకరాల్లో పంటలు నష్టం జరుగుతుంది దాని వల్ల సన్నకారు రైతులు పంటలు నష్ట పోయి ఏమీ చేయాలో తెలియని పరిస్థితుల్లో రైతులు బాధపడుతున్నారు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోని అధికారులు దయచేసి ఇకనైనా మ బాధ చూసి అదుకోవాలని జీలపల్లి మరియు లింగాపుర్ రైతులు కోరుతున్నారు