Chityala

ఆసరా ఫెంన్షన్లు,బతుకమ్మ చీరల పంపిణీ చెసిన ఎంపిపి జెడ్పీటీసీ

Submitted by Sathish Kammampati on Wed, 28/09/2022 - 10:11
  •  కోలాహలంగా బతుకమ్మ చీరలు మరియు ఆసరా పింఛన్లు పంపిణీ
  • ఉద్యమంలా పంచిపెడుతున్న ప్రజా ప్రతినిధుల
  • చీరలు చూసుకుని మురిసిపోతున్న ఆడబిడ్డలు
  •  సీఎం కేసీఆర్‌ అందించిన కానుక 
  • అంటూ సంతోషం వ్యక్తం చెస్తున్న వ్రుద్దులు
  • స్వయంగా అందజేస్తున్న ఎంపీపీ జడ్పీటీసీ 

చిట్యాల సెప్టెంబర్ 27(ప్రజాజ్యోతి).// కేసీఆర్‌ పుట్టింటి కానుకగా ఆడబిడ్డలకు ఇస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మరియు ఆసరా పింఛన్లు పంపిణీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ

చిట్యాల లో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి

Submitted by Sathish Kammampati on Wed, 28/09/2022 - 10:09

చిట్యాల సెప్టెంబర్ 27(ప్రజాజ్యోతి).///... నల్లగొండ జిల్లా:ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మూడు తరాల ఉద్యమయోధుడు తెలంగాణ జాతిపిత ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం చిట్యాల ఆధ్వర్యంలో మంగళవారం  పట్టణంలోని సాయి బృందావన్ కాలనీలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం బాధ్యులు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆయన బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తు చేశారు.ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ పద్మశాలీయులు సమాజంలో మంచి గుర్తింపు పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చిలుకూ

ఘనంగా కనకదుర్గ నవరాత్రి ఉత్సవాలు

Submitted by Sathish Kammampati on Tue, 27/09/2022 - 15:59

చిట్యాల సెప్టెంబర్ 26(ప్రజాజ్యోతి) నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పదో వార్డులో శ్రీ శ్రీ శ్రీ కనక దుర్గ దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 12 వ సంవత్సర కనక దుర్గమ్మ దేవి నవరాత్రి ఉత్సవాలను సోమవారం ప్రారంభించారు.ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీ శ్రీ శ్రీ  కనకదుర్గ అమ్మవారి మాల ధారణ తో ఉత్సవ విగ్రహాన్ని  ఏర్పాటుచేసి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు బెల్లం నవీన్ కుమార్, బోయ సురేష్, చిలువేరు రిశ్వంత్, శ్రీను, భరత్, మణికంఠ, మహేష్, ప్రవీణ్, మహేష్ రెడ్డి, మధు, ఉపేందర్, ప్రసాద్  కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ చీరెలు ,కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణి

Submitted by srinivas on Tue, 27/09/2022 - 12:07

చిట్యాల ప్రజా జ్యోతి సెప్టెంబర్ 26, .. మండలంలోని గోపాలపురం ,కొత్తపేట ,ఒడితల గ్రామాలలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న  సంక్షేమ పథకాలలో భాగంగా బతుకమ్మ పండగ కానుకగా ఆడబిడ్డలకు ఎంపిపి దావు వినోదా, గొర్రె సాగర్ పిఎసిఎస్ చైర్మైన్ క్రాంతి కుమార్ రెడ్డి లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గోపాలపురం సర్పంచ్ దుప్పటి రజిత శ్రీనివాస్,సుశీల సర్పంచులు  రవి , సాంబలక్ష్మీ,గణపతి,రాజు నాయక్ ,నాయకులు కుమార్ ,సురేష్ ,రఘు ,అంకూస్ ,నగేశ్ ,శ్రీరామ్ నగేశ్ ,గొర్రె సతిష్ , మొగిళి, స్వరూప శంకర్,సత్యం ,కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు ..

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం

Submitted by Sathish Kammampati on Sat, 24/09/2022 - 14:14

చిట్యాల సెప్టెంబర్ 24(ప్రజాజ్యోతి)..//. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించటంలో పూర్తి గా విఫలం అయ్యిందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్,అవిశెట్టి శంకరయ్య లు విమర్శించారు.చిట్యాల మండలం కేంద్రంలో శనివారం నాడు సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీయస్టీ పేరుతో ప్రజలందరి పై పన్నుల భారం వేయటం విచారకరమని అన్నారు.సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రూరల్ మండల కార్యదర్శి అరూ

నక్సలైట్ల కు సంఘవిద్రోహులకు సహకారం చేయొద్దు

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 13:07

చిట్యాల ప్రజా జ్యోతి సెప్టెంబర్ 22,../ /  నక్సలైట్లకు సంఘవిద్రోహశక్తులకు సహకారం అందించోద్దని సిఐ పులి వెంకట్ గౌడ్, ఎస్సై కృష్ణ ప్రసాద్, టేకుమట్ల ఎస్సై చల్లా రాజు  లు తెలిపారు,గురువారం  మండలంలోని వెంచరామి గ్రామంలో  నాకాబంది నిర్వహించి గ్రామ ప్రజలు ఎవరు నక్సలైట్లకి సహాయం చేయొద్దని నక్సలైట్లు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని ఎవరైనా కొత్తవారు గ్రామంలో వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పారు,గ్రామంలోని యువత చెడు సావాసాలకు పోకుండా మంచి చదువులు చదివి క్రీడల వైపు ఆశ చూపాలన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి  కన్న ఊరుకు తల్లిదండ్రులకు మంచిపేరు ప్రఖ్యాతులు సంపాదించాలని తెలిపారు.