Tirumalagiri Sagar

గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ కౌన్సిలర్లు

Submitted by arigenagaraju on Thu, 08/09/2022 - 14:52

తిరుమలగిరి సెప్టెంబర్ 7 (ప్రజా జ్యోతి )  తిరుమలగిరి మున్సిపాలిటీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏడవ రోజు పూజలో భాగంగా పాత పోస్ట్ ఆఫీస్ వెనకాల పెట్టినట్టు వినాయకునికి ఘనంగా ప్రత్యేక పూజలు చేసినారు.ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ సంకెపెల్లి పెళ్లి జ్యోతి నరోత్తం రెడ్డి 13 వ వార్డు కౌన్సిలర్  పెటతే పత్తేపురం సరిత నాగార్జున గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ వైఖరికి నిరసనగా బైక్ ర్యాలి నిర్వహించిన వీఆర్ఏలు

Submitted by arigenagaraju on Thu, 08/09/2022 - 14:20

తిరుమలగిరి సెప్టెంబర్ 7 ప్రజా జ్యోతి  తిరుమలగిరి మండలంలో వీఆర్ఏల పట్ల ప్రభుత్వము చూపిస్తున్న మొండి వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు తుంగతుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాలు వీఆర్ఏలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తిరుమలగిరి నాగారం జాజిరెడ్డిగూడెం తుంగతుర్తి మద్దిరాల నూతనకల్ మండలాల వీఆర్ఏలు ప్ల కార్డ్స్ ప్రదర్శిస్తూ నినాదాలతో అన్ని మండలాల పరిధిలోని రహదారులు కూడలిలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

Submitted by arigenagaraju on Thu, 08/09/2022 - 12:03

తిరుమలగిరి సెప్టెంబర్ 7( ప్రజా జ్యోతి)  తిరుమలగిరి మండలంలో తాటిపాముల గ్రామంలోని టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న తిరుమలగిరి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు  సంకేపల్లి రఘునందన్ రెడ్డి ధూపాటిరవీందర్ ఏమోజు రవీందర్ మరియు తాటిపాముల సర్పంచ్ ఎర్ర శ్రీనివాస్ శోభ ఎంపీటీసీ  కొర్ర ప్రవీణ్  గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు సోమయ్య కారు పోతుల అంజయ్య  నాయిని మల్లయ్య నరసింహస్వామి   నరేష్ మరియు టిఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఆరాధ్య ఫౌండేషన్ చైర్ పర్సన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్

Submitted by arigenagaraju on Wed, 07/09/2022 - 13:21

 తిరుమలగిరి సెప్టెంబర్ 6 (ప్రజా జ్యోతి) తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన పెసర అరవింద్ రెడ్డి సురేందర్ రెడ్డి అమ్మమ్మ బై రెడ్డి శకుంతలమ్మ మరణించిన విషయం తెలుసుకుని తెలంగాణ ఉద్యమ నాయకులు ఆరాధ్య పౌండేషన్ చైర్ పర్సన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్ధివ దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మెర్సి ఇంటర్నేషనల్  ఆర్గనైజేషన్ చైర్మన్ ఇటికాల చిరంజీవి ఆరాధ్య పౌండేషన్ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

తిరుమలగిరి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రఘు నందన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Submitted by arigenagaraju on Tue, 06/09/2022 - 16:32

తిరుమలగిరి సెప్టెంబర్ 5(ప్రజాజ్యోతి) తిరుమలగిరి మున్సిపాలిటీ 3వ వార్డు గణేష్ ఉచ్చవ కమిటీ వారి ఆధ్వర్యంలో 6వ రోజు పూజలో బాగంగా అన్నధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగాతిరుమలగిరి మున్సిపాలిటీ చైర్మన్  పోతరాజు రజని రాజశేఖర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తిరుమలగిరి TRS మండల పార్టీ అధ్యక్షులు సంకెపల్లి రఘునందన్ రెడ్డి టిఆర్ఎస్వి  జిల్లా కోఆర్డినేటర్ కళ్లెట్లపల్లి శోభన్ బాబు మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్ కుమార్ మరియు 12వ వార్డు కౌన్సిలర్ సంకేపల్లి జ్యోతి నరోత్తమ రెడ్డి 13వ వార్డ్ కౌన్సిలర్ పత్తేపురం సరిత నాగార్జున 15వ వార్డ్ కౌన్సిలర్ గిలక