ఉపాధ్యాయుడు కు ఘనంగా సన్మానం

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 14:41
Great tribute to the teacher

జైనూర్ సెప్టెంబర్ 24:(ప్రజా జ్యోతి): జామిని గ్రామపంచాయతీలో సర్పంచ్ ఉపాధ్యాయులకు ఎంపియుపిఎస్ ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న వెట్టి జాకు ఉపాధ్యాయులకు శాలువాతో ఘనంగా సన్మానం చేశారని సర్పంచ్ రాహుల్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జామిని గ్రామపంచాయతీలో ఎంపీ యుపిఎస్ పాఠశాలలో హెడ్మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న వెట్టి జకు ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో గణిత శాస్త్రం విభాగంలో బెస్ట్ టీచర్ గా అవార్డు వచ్చిందన్నారు. బెస్ట్ టీచర్ అవార్డు రావడం వల్ల మాకు ఎంతో గర్వకరంగా ఉందన్నారు. ఇలాగే మా పిల్లలకు నాణ్యమైన విద్యానందించి మరి ఎన్నో అవార్డు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గ్రామస్తులు తదితరులున్నారు.